15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గోల్కొండ కోటలో అమావాస్య పూజలు

29-03-2025 08:59 PM

కార్వాన్ (విజయక్రాంతి): అమావాస్యను పురస్కరించుకొని ప్రఖ్యాత గోల్కొండ కోటలో ఎండోమెంట్ అధికారి వసంత ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజారి సురేష్ చారి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో వసంత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివ చారి, ప్రసాద్, నవీన్, శివరాజ్, కిట్టు, సర్వేష్ చారి, రాములు తదితరులు పాల్గొన్నారు.