17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ప్రతి బూత్ లో అంబేద్కర్ జయంతి నిర్వహించుకోవాలి

13-04-2025 08:45 PM

బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రతి బూత్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు తిరుపతి రాజు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దమ్మపేట గ్రామంలో ఆదివారం రోజు అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.  సందర్భంగా  రాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పాలతో శుద్ధి చేసి చుట్టుపక్కల చెత్తాచెదారాన్ని తొలగించి నట్లు తెలిపారు. 14వ తేదీన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. పేద బడుగు బ్లాక్ జ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్  ఆవుల సదయ్య,మొలుగురి రాజు, కొలిపాక వెంకటేష్, పోతుల సంజీవ్, అపరాధ రమణ, మోలుగురి నగేష్, క్యాస వెంకటేష్,కొడిమ్యాల పవన్, భాస్కర్ యాదవ్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.