15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎమ్మెల్సీలకు శుభాకాంక్షల వెల్లువ

08-04-2025 01:08 AM

నల్లగొండ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఎన్నికైన విషయం తెలిసింది. వీరితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి  మునుగోడు, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, నేనావత్ బాలూనాయక్ హాజరై వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు.