17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హర్యానా గవర్నర్‌ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

09-06-2025 12:59 AM

అర్మూర్, జూన్ 8 (విజయ క్రాంతి) : ఆర్మూర్ ఎమ్మెల్యే  పైడి రాకేష్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవ వినయం, రాజకీయాలకు నిదర్శనం అని పేర్కొన్నారు.