09-06-2025 12:59:11 AM
అర్మూర్, జూన్ 8 (విజయ క్రాంతి) : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవ వినయం, రాజకీయాలకు నిదర్శనం అని పేర్కొన్నారు.