12 March, 2026 | 6:25 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

45వ జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో సిద్దిపేట క్రీడాకారిణికి కాంస్య పతకం

21-01-2026 12:16 AM

సిద్దిపేట క్రైం, జనవరి 20: రాయ్పూర్లో నిర్వహించిన 45వ జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో తెలంగాణ జూనియర్ బాలికల జట్టు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించింది. హోంగార్డుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి కుమార్తె చిరుకోటి రష్మితారెడ్డి 621 స్కోర్ తో రాణించి, కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ రష్మిత, కోచ్ డాక్టర్ రవిశంకర్ ను అభినందించారు.