21 April, 2026 | 5:10 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

పేకాట స్థావరంపై దాడి..

19-05-2025 09:55 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని గోదావరి రోడ్డులో పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు అకస్మిక దాడి చేశారు. ఎస్సై సురేష్(SI Suresh) తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రహస్య సమాచారం మేరకు గోదావరి రోడ్డులో గల పేకాట స్థావరంపై దాడి చేయగా ఈ దాడిలో 7 గురు పేకాటరాయుళ్లను పట్టుకొని వారివద్ద నుండి రూ.2720/- తో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు. నిందితుల వివరాలిలా ఉన్నాయి. ఎంబడి వెంకటేష్, చిట్టుమల్ల రాకేష్, అబ్దుల్, జాఫర్, బుద్దే రాయమల్లు, సాజిద్, గౌస్, గోయికారి వినోద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఎస్సైతో పాటు పోలీసు బృందం పాల్గొన్నారు.