23-05-2025 04:26:50 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాలేశ్వరం లో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు ట్రాఫిక్ నియంత్రణలో అధికారుల విఫలమైనారు. హైదరాబాదు, వరంగల్,ౠ భూపాలపల్లి, కరీంనగర్, మంథని,కాటారం, మహదేవ్ పూర్ నుండి కాళేశ్వరం వెళ్లే ఆటవి ప్రాంతంలో నుండి పోయె వాహనాల ను దారి మళ్లించి అన్నారం, నాగేపలి, చండుపలి, పుసుకుపలి నుండి కాళేశ్వరం చేరే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ వన్ వే ట్రాఫిక్ జామ్ అయింది. 5 గంటల నుండి పుష్కర భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.