17 April, 2026 | 11:56 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

బోధన పద్ధతులు కొత్తదనాన్ని అలవర్చుకోవాలి

23-05-2025 04:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు బోధన పద్ధతుల్లో కొత్త ఆలోచనలు విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సందర్శించి జీవశాస్త్ర విధానం సైన్స్ తదితరు అంశాలపై బోధన పద్ధతులను  వివరించారు. స్కూల్ లో  నిర్మల్ జిల్ రిసోర్స్ పర్సన్స్ గత వారం రోజులు నుండి వృత్యంతర శిక్షణ ఇస్తున్నారు. 

మానవ శరీరంలోని వివిధ నాడు గుండెలోని గదులు, గుండె పనిచేసే విధానం, గుండె లోని భాగాలు, కిడ్నిలు  మరియు కండరాలు పనిచేసే విధానం, కదలికలు గురించి నిర్మల్ జిల్లా జీవశాస్తం డీఆర్పీ (District Resource Persons) డీ.మోహన్ రావు, పీ.గంగ సురేష్, ఎం.సుభాష్, బాలకృష్ణ, విజయ కుమార్ లు శిక్షణకి వచ్చిన జీవ శాస్త్రం టీచర్లకు ప్రత్యక్ష అవగాహన కలిగించారు. నిర్మల్ జిల్లా డీఈఓ(DEO) శ్రీ రామరావు, బయో సైన్స్ కోర్సు డైరెక్టర్ మోహన్ లు  తదితరులు పాల్గొన్నారు.