calender_icon.png 8 June, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రివిధ దళాలకు సేవా పతకాల ప్రదానం

05-06-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జూన్ 4: త్రివిధ దళాలకు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన రాష్ట్రపతి విషిష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. రక్షణశాఖ ఆధ్వర్యం లో బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 92 మంది అధికారులు వివిధ సేవా పతకాలను అందుకున్నారు. వీరిలో 30 మంది అధికారులకు పరమ విశిష్ట సేవా పతకాలు, ఐదుగురికి ఉత్తమ యుద్ధ  సేవా పతకాలు, 57 మందికి అతి విశిష్ట సేవా పతకాలను రాష్ట్రపతి ముర్ము ప్రదానం చేశారు.