16 April, 2026 | 10:43 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

గంగారంలో సైబర్ నేరాలపై అవగాహన

03-04-2025 12:00 AM

యువకులకు సైబర్ నేరాల గురించి వివరించిన ఎస్‌ఐ రవి

మహబూబాబాద్. ఏప్రిల్ 2 : (విజయ క్రాంతి ): బుధవారం గంగారం ఎస్త్స్ర రవికుమార్  సైబర్ జాగరుకత దివస్ సందర్భంగా మడగూడెం గ్రామ యువతకు, గంగారం కేజీబీవీ విద్యార్థినులకు  సైబర్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్ ల ద్వారా ఎంతో మంది యువత లక్షల రూపాయలను పోగొట్టుకొని అప్పులపాలై బలవన్మర ణాలకు పాల్పడుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ యాప్ ల జోలికి పోవద్దని సూచించారు.  గుర్తుతెలియని వ్యక్తులు ఏ విధంగా సంప్రదించినా ఎట్టి పరిస్థితిలో వారికి ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపవద్దన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి లేదా www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.