1 July, 2026 | 6:58 PM

Breaking News

అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •  

గంగారంలో సైబర్ నేరాలపై అవగాహన

03-04-2025 12:00 AM

యువకులకు సైబర్ నేరాల గురించి వివరించిన ఎస్‌ఐ రవి

మహబూబాబాద్. ఏప్రిల్ 2 : (విజయ క్రాంతి ): బుధవారం గంగారం ఎస్త్స్ర రవికుమార్  సైబర్ జాగరుకత దివస్ సందర్భంగా మడగూడెం గ్రామ యువతకు, గంగారం కేజీబీవీ విద్యార్థినులకు  సైబర్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్ ల ద్వారా ఎంతో మంది యువత లక్షల రూపాయలను పోగొట్టుకొని అప్పులపాలై బలవన్మర ణాలకు పాల్పడుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ యాప్ ల జోలికి పోవద్దని సూచించారు.  గుర్తుతెలియని వ్యక్తులు ఏ విధంగా సంప్రదించినా ఎట్టి పరిస్థితిలో వారికి ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపవద్దన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి లేదా www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.