13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బహుజనులు ఐక్యమై అధికారం చేపట్టాలి

19-01-2026 09:01 PM

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు అంబాల ప్రశాంత్ 

హనుమకొండ,(విజయక్రాంతి): రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజనులు ఏకమై అధికారాన్ని చేపట్టాలని బియస్పి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రశాంత్ పిలుపునిచ్చారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శుల ఆదేశానుసారం హనుమకొండ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ... పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అన్ని వార్డులకు  కౌన్సిలర్లు పోటీ చేస్తారని, బహుజనులు ఐక్యమై బీఎస్పీ పార్టీకి మద్దతు తెలిపి బహుజనుల ఐక్యత చాటాలని అన్నారు. ఈ సమావేశంలో బిఎస్పి జిల్లా ఇన్చార్జి శనిగరపు రాజు, బొట్ల భరత్, గైని రవీందర్, కర్రె రమేష్, విష్ణు, ముత్యాల నరేందర్, దీపక్,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.