15 March, 2026 | 7:44 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

బంద్ ప్ర‌శాంతం, స‌క్సెస్..

18-10-2025 05:12 PM

మునిపల్లి (విజయక్రాంతి): బీసీల‌కు 42 శాతం అమ‌లు కోసం శ‌నివారం నాడు ఆయా పార్టీల‌కు చెందిన బీసీ నేత‌లంతా నిర్వ‌హించిన బంద్ ప్ర‌శాంతంగా ముగియ‌డంతో పాటు స‌క్సెస్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు మునిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి  మంతూరి శశి కుమార్ అధ్యక్షతన మండ‌ల ప‌రిధిలోని బుదేరా చౌర‌స్తాలో ముంబాయి జాతీయ రహదారిపై నిర‌స‌న తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి  మంతూరి శశి కుమార్, మండల సీనియర్ నాయకులు కుతుబుద్దిన్, బండారి పాండు, పెద్ద గోపులారం బాగన్న, సుల్తాన్ గొర్రె గట్టు విఠ‌ల్‌, రాజేందర్, ఆంజనేయులు, బుదేరా చిన్న, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.