4 April, 2026 | 3:46 PM

Breaking News

సకాలంలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలి   •   మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •  

చిక్కిన ఎలుగుబంటి

12-02-2026 10:06 AM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎలుగుబంటి చిక్కింది. మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు(Maharashtra Forest Department officials) ఎలుగుబంటి కోసం ఆపరేషన్ చేపట్టారు. మహారాష్ట్రలోని దయాల్ ధన్నూర్ గ్రామంలో ఎలుగుబంటి ఎనిమిది మందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఎలుగుబంటి బాధితులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన అనంతరం ఎలుగుబంటి తెలంగాణ వైపు వచ్చినట్లు అధికారలు వెల్లడించారు. అటవీ శాఖ అధికారులు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎలుగుబంటిని బోనులో బంధించారు.