30 June, 2026 | 8:42 PM

Breaking News

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •  

వైభవంగా ప్రారంభమైన భాగవత సప్తాహం

03-12-2025 01:06 AM

కొత్తపల్లి, డిసెంబరు 2 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని సచ్చిదానంద స్వామి ఆశ్రమం రామాలయంలో అహోబిల జీయర్ స్వామి ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా శ్రీమ ద్ భాగవత సప్తాహ మహోత్సవం ప్రారంభమైంది. ఈ అహోబిల జీయర్ స్వామి మాట్లాడుతూ మాసానాం మార్గశీర్షోహం.. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అన్నాడు భగవంతుడు భగవద్గీతలో....

అ లాంటి మార్గశీర్ష మాసంలో నారాయణ వైభవం భగవంతుని వైభవాన్ని వినడం, స్మరణ చేయడం చాలా విశేషమని అన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్యులు స్వామివారిచే మంగళా శాసనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాధవి నారాయణరెడ్డి, వేద భవన్ వరప్రసాద్, రాజ భాస్కర్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారా యణ, తదితరులుపాల్గొన్నారు.