22-11-2025 07:43:30 PM
కుంటాల (విజయక్రాంతి): మండల కేంద్రం కుంటాలలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఏత్రాజ్ రాజు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.