9 April, 2026 | 5:08 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

మృతి చెందిన బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్తకు నివాళులు అర్పించిన్న భూక్య జంపన్న

14-11-2025 08:00 PM

ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని కార్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈక హనుమంతు వరంగల్ MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న  కార్లపల్లి గ్రామానికి చేరుకొని ఈక హనుమంతు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈక హనుమంతు వ్యక్తిత్వం, పార్టీ పట్ల ఆయన చూపిన కమిట్మెంట్, పార్టీ కోసం చేసిన సేవలను భూక్య జంపన్న  స్మరించుకున్నారు. హనుమంతు అందరిలో లేరనే వార్త తీవ్రంగా కలిచివేస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.