9 April, 2026 | 6:49 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: దైద రవీందర్

14-11-2025 07:59 PM

నకిరేకల్,(విజయక్రాంతి): యువత ఉద్యోగ అన్వేషణ చేస్తూనే తమకు నచ్చిన రంగంలో స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. శుక్రవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో కొల్లు నాగరాజు, కొల్లు నరేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కింగ్ టీ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు స్వయం ఉపాధిలో అగ్రగామి గా రాణించవచ్చన్నారు. స్వయం ఉపాధి ఏర్పరచుకొని సమాజంలో గౌరవ మర్యాదలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.