10 May, 2026 | 1:40 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

బిల్లులు ఇవ్వకపోతే ఎలా?

12-05-2024 12:05 AM

కాంట్రాక్టర్లు ఎంత వ్యాపార ధోరణితో పని చేసినప్పటికీ నెలల తరబడి రావలసిన బిల్లులు రాకపోతే వారికి సైతం ఆర్థిక ఇబ్బందులు తప్పవు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏర్పాట్లకు సంబంధించిన బిల్లులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు నెలలుగా పెండింగ్‌లో వున్నట్టు వార్తలు రావడం దురదృష్టకరం. మొత్తం రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో వున్నాయని కాంట్రాక్టర్లు పత్రికల వారితో వాపోయారు. జిల్లాల ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు టెండర్లకు అనుగుణంగానే తాము పనులు పూర్తి చేశామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 

- రాజేష్‌రెడ్డి, హిమాయత్‌నగర్