10 May, 2026 | 2:41 PM

Breaking News

మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •  

బస్సులు చాలడం లేదు

12-05-2024 12:05 AM

ఓట్ల కోసం చాలామంది స్వగ్రామాలకు బయల్దేరి వెళుతుండ టం వల్ల హైదరాబాద్ నుంచి మరిన్ని అదనపు బస్సులు జిల్లాలకు వేయాలి. సాధారణంగా మామూలుగానే జిల్లాలకు నగరం నుంచి బస్సుల కొరత వుంటుంది. ఇప్పుడు ఈ ప్రత్యేక పరిస్థితు ల్లో చాలినన్ని బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడవలసి వస్తున్నది. ప్రైవేటు వాహనాలలో ప్రయాణాలు సురక్షితం కాకపోవడమే కాక డబ్బులు కూడా అదనంగా వసూలు చేస్తారు. అదనంగా 160 సర్వీసులను ఆన్‌లైన్‌లో పెట్టినట్టు వార్తలైతే వచ్చాయి. బస్టాండ్లలో రద్దీ ఆందోళన కలిగిస్తున్నది. 

 విరించి కార్తికేయ, సిద్దిపేట