17 March, 2026 | 1:04 PM

Breaking News

బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •   రాష్ట్ర అభివృద్ధిలో.. ప్రతి పౌరుడు భాగస్వామి   •  

మెరిసిన సాయిప్రతీక్, పృథ్వి

11-11-2024 12:00 AM

ఎన్‌ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ డబుల్స్ విజేతలుగా సాయి ప్రతీక్ కృష్ణమూర్తి నిలిచారు. ఫైనల్లో 21-19  21-17 తేడాతో అర్జున్ జోడీపై విజయం సాధించారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ రిత్విక విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో ఇస్రాని, పురుషుల సింగిల్స్‌లో సతీష్, మహిళల డబుల్స్‌లో ప్రియా మిశ్రా టైటిల్ సాధించారు. సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరీ నాథ్ తదితరులు ట్రోఫీని అందించారు.