1 September, 2026 | 7:02 AM

ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు

14-03-2025 12:13 AM

పటాన్ చెరు, మార్చి 13 : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ ఎస్ రాష్ట్ర నేత జిన్నారం వెంకటేశంగౌడ్ గురువారం కలిశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శంబీపూర్ రాజుతో కలిసి  వెంకటేశంగౌడ్ ఎమ్మెల్సీ కవితను కలిసి  పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.