calender_icon.png 12 November, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్‌తో గేదె మృతి..

12-11-2025 04:46:19 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి కొమరయ్యకు చెందిన గేదె పొలంలో ఐరన్ పోల్ విద్యుత్ షాక్ కు గురై బుధవారం చనిపోయింది. దీంతో 60 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని కొమురయ్య తెలిపారు.