5 March, 2026 | 10:26 PM

విద్యుత్ షాక్‌తో గేదె మృతి..

12-11-2025 04:46 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి కొమరయ్యకు చెందిన గేదె పొలంలో ఐరన్ పోల్ విద్యుత్ షాక్ కు గురై బుధవారం చనిపోయింది. దీంతో 60 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని కొమురయ్య తెలిపారు.