3 July, 2026 | 9:28 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

ఆగస్టు నాటికి ‘యూధి

15-07-2024 01:02 AM

న్యూ ఢిల్లీ, జూలై 14: గర్భిణులు, పిల్లలకు వేసే టీకాల నమోదు కోసం రూపొందించబడిన ‘యూణె పో ర్టల్‌ను ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్త ంగా అమల్లోకి తీసుకువస్తామని కేం ద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘కో యాప్ తరహా లో రూపొందించిన ‘యూ పో ర్టల్‌ను ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కేంద్రం అందుబాటులోకి తెచ్చి టీకాల వివరాలను అప్‌లోడ్ చేయిస్తోంది. డిఫ్తీరియా, మీజిల్స్, రూబెల్లా తదితర వ్యాధులను ఎదుర్కొనేందుకు గర్భిణు లు, చిన్నారులకు ప్రభుత్వం అనేక రకా ల టీకాలు అందిస్తోంది. వారికి అందించే టీకాల వివరాలను ఒకచోట పొందుపర్చడంతో పాటు టీకా తీసుకున్నట్లు వారికి సర్టిఫికెట్ అందిం చాలనే ఉద్దేశ్యంతో ‘యూ పేరిట ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించింది