3 July, 2026 | 9:37 PM

Breaking News

ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •  

పిచ్చిమొక్కల తొలగింపు

03-07-2026 08:49 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులో శుక్రవారం ప్రోక్లైన్తో పిచ్చి మొక్కలు తొలగించారు. 11వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కాలనీలోని రాజీవ్ నగర్ లో వర్షాకాలం సందర్భంగా పొదలు పెరిగిపోయి ఉండగా వాటిని తొలగించారు. కాలనీలో ఎలాంటి సమస్య అయినా తమ దృష్టికి తీసుకురావాలని కౌన్సిలర్ కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కంఠం రవి, లక్ష్మీపతి గౌడ్, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.