21 August, 2026 | 4:20 PM

Breaking News

పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •   ఏఐవైఎఫ్ తాండూర్ మహాసభలను జయప్రదం చేయండి   •   విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు   •  

మాల కో-ఆర్డినేషన్ ఫోరం జిల్లా సమావేశం చేయాలని పిలుపు

21-08-2026 03:15 PM

నిర్మల్, ఆగస్ట్ 21 ( విజయక్రాంతి): ఈ నెల 23 తేదీన TNGO భవనంలో నిర్వహించే మాల కో-ఆర్డినేషన్ ఫోరం జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని MCF JAC కమిటీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ అన్నారు ఈ రోజు దిలావర్ పూర్ మండల లో మాల సంఘం నాయకులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా నాయకులు రావుల వినేందర్, సప్పల రవి,అరుణ్,రావుల రవి, సంజు, శ్రీనివాస్, కప్పకంటి ముత్యం ,పలికరావు, వినోద్, హర్ష, రావుల పురుషోత్తం కంజర్ రాజారత్నం., బనసపల్లి, పోల పోశెట్టి సురేష్ తదితరులు ఉన్నారు