16 April, 2026 | 6:08 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్రశాంతంగా నీట్ మోడల్ పరీక్ష

30-04-2024 12:30 AM

మంచిర్యాల, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నీట్, ఎప్‌సెట్ మోడల్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భం గా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదునూరి అభినవ్ మాట్లాడుతూ.. ఐఐటీ చుక్కా రామయ్య నేతృత్వంలో ప్రశ్నపత్రాలు తయా రు చేయించి 29 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 120 మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు బండి సత్యనారాయణ, ప్రణయ్, ఆకాంక్ష తదితరులు పాల్గొన్నారు.