calender_icon.png 15 August, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలైన షెడ్యూల్ కులాల పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన కెనరా బ్యాంక్ మేనేజర్

15-08-2025 08:35:22 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలలో కెనరా బ్యాంకు దోమకొండ వారి సహకారం తో నిరుపేదలైన షెడ్యూల్ కులాల విద్యార్థినియుల కు 5,వ తరగతి నుండి 10 వ తరగతి వరకూ ఒక్కో తరగతి నుండి ఒక్కరు చొప్పున 6 మంది  విద్యార్థులకు ఆర్థిక సహాయం దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్  చేతుల మీదుగా అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శరత్, ఉపాద్యాయులు మరియు పిల్లలు కెనరా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ హాజరైనారు.