24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

వాగు దాటి పాల ప్యాకెట్లు మోసుకొస్తారు

13-11-2025 12:16 AM

ఖానాపూర్ మైనార్టీ గురుకుల విద్యార్థులు

ఖానాపూర్, నవంబర్  (విజయక్రాం తి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మైనార్టీ గురు కుల పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ప్రతిరోజు పాఠశాల సిబ్బంది పాల ప్యాకెట్లు మోసుకొస్తున్న వైనంపై సోషల్ మీడియా లో వీడియోలు చర్చనీయాంశంగా మారా యి. గురుకుల పాఠశాలలకు పాలను సరఫ రా చేసే సదర్ కాంట్రాక్టర్ బడిలో పాల ప్యాకెట్లను పంపిణీ చేయవలసి ఉండగా ఖానాపూర్ పట్టణంలో వాటిని నిల్వ చేయ డంతో ప్రతిరోజు నలుగురు పిల్లలు వాగు దాటి పాల ప్యాకెట్లను మోసుకొస్తుండగా కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియా లో వినడంతో అవి వైరల్‌గా మారాయి. దీని పై అధికారులు వెంటనే స్పందించాలని తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.