15 April, 2026 | 1:38 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

ఎదురెదురుగా ఢీకొన్న కార్లు

26-05-2025 01:45 AM
  1. పలువురికి తీవ్రగాయాలు 
  2. పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం

మహాదేవపూర్, (భూపాలపల్లి) మే 25 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటారం మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు పలువురికి తీవ్ర గాయాలు. వెంటనే స్పందించిన స్థానికులు 108 ద్వారా మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు.

ప్రథమ చికిత్స అనంతరం భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని ఇసుక లారీలు నడవడం వల్ల జాతీయ రహదారిపై గాఢాలుగా గుంతలు ఏర్పడి కార్లు అదుపుతప్పి ఢీకొనడం జరిగిందని నస్రపల్లి స్థానికులు తెలిపారు.