31-05-2025 12:18:08 AM
డీజీపీ విజయకుమార్
భద్రాద్రికొత్తగూడెం, మే 30 (విజయ క్రాంతి)ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టి స్తూ, ఉమ్మడి జిల్లాలో అత్యధిక అవినీతి కే సుల్లో అరెస్ట్లు చేసినందుకుగాను ఉమ్మడి ఖ మ్మం జిల్లా ఏసీబీ డిఎస్పి రమేష్ కు నగదు రివార్డు లభించింది. శుక్రవారం ఏసీబీ డీజీ పీ విజయ్ కుమార్ నుంచి క్యాష్ రివార్డు అందుకొన్నారు.