25 March, 2026 | 1:19 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా సంబరాలు

08-02-2025 10:20 PM

రాజంపేట (విజయక్రాంతి): రాజంపేట మండలంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా రాజంపేట మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఢిల్లీలో బీజేపీ ఘనవిజయం సాధించింది. అలాగే రానున్న ఎలక్షన్లో బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి కార్యకర్తలు శ్రమిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు  కార్యకర్తల సంబరాలు చేసుకున్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తను చేసే కార్యక్రమాలు ప్రజలు విశ్వస నీయంగా నమ్మి బిజెపిని ప్రజలు ఓటుతో ఇలాంటి తీర్పునిచ్చారు.