29 April, 2026 | 9:53 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి సంబరాలు..

18-03-2025 11:04 PM

కల్లూరు (విజయక్రాంతి): 30 సంవత్సరాల నుండి పొరాటం చేస్తున్న మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ అయినా సందర్బంగా కల్లూరు మండలంలో ఎమ్మార్పీఎస్ నేతలు అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి సంబరాలు చేసారు. పోరాట యోధుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కల్లూరు మండలం ఎమ్మార్పీఎస్  నాయకులు, అనంతరం వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో, శాసన మండలిలో ఆమోదింప చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దామోదర్ రాజనర్సింహకి, తదితర దళిత ప్రజా ప్రతినిధులకు, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసారు.