22 July, 2026 | 3:14 PM

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

22-07-2026 02:43 PM

బోథ్,(విజయక్రాంతి): సూపర్ ఎలి నినోతో రైతంగం విలవిలలాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా రైతుల్లో ఆందోళన నెలపొందని రైతుబంధు మాజీ అధ్యక్షులు నల్ల జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ముందు ఉన్న ముప్పును వాతావరణ శాఖ వారు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వ పరంగా రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతన్నకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడంలో విప్పలమయ్యారని ఆయన పేర్కొన్నారు.

కరువు కోరల్లో  చిక్కుకున్న రైతన్నను ఆదుకోవడం కోసం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కలిగించాల్సి ఉందన్నారు మరోవైపు పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్రం నివేదికలు 670 జిల్లాలు పరువు పొరలు చిక్కుకున్నాయని 111 జిల్లాలు అధికారులు జిల్లాలుగా ప్రకటించడం జరిగిందన్నారు అయినా ప్రభుత్వం రైతుల విషయంలో ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తపరిచారు. కరువు నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.