28 June, 2026 | 3:56 PM

Breaking News

లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •  

సీఎం రేవంత్‌రెడ్డితో ప్రెస్ అకాడమీ చైర్మన్ భేటీ

02-09-2024 01:20 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ నెల 8న రవీంద్రభారతిలో జేఎన్‌హెచ్‌ఎస్ ఇంటి స్థలాల అప్పగింత కార్యక్రమంపై, రాష్ట్రంలోని మిగతా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమానికి సంబంధించిన విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం.