11 March, 2026 | 3:11 PM

Breaking News

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •  

చింతలతాన వేడుకల్లో చెన్నమనేని

24-05-2025 06:51 PM

సిరిసిల్ల (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ చింతల్ తాన గ్రామములోని ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న నూతన నవగ్రహ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్, భాజపా రాష్ట్ర నాయకులు డా. చెన్నామనేని వికాస్, వేములవాడ అర్బన్ మండల బీజేపీ అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్, బీజేపీ డిస్టిక్ కౌన్షిల్ మెంబెర్ చింతపల్లి వెంకటేశ్వర రావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక అనిల్, బీజేపీ సీనియర్ నాయకులు సురువు వెంకటేశ్, చేర్ల దేవరాజు, బియ్యల మదు, జింక శ్రీనివాస్, గుండెకాయల లక్ష్మణ్ లు పాల్గొన్నారు.