12 June, 2026 | 5:29 PM

Breaking News

వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •  

పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి

12-06-2026 04:29 PM

నేరేడుచర్ల బీఆర్ఎస్ నాయకుడు రాపోలు నవీన్ కుమార్

నేరేడుచర్ల,(విజయక్రాంతి): భారతదేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉందని, వారి చేతుల్లో  పుస్తకాలు ఉండాలి గాని  పనిముట్లు కాదని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవ సందర్బంగా శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఇటుక బట్టిలో ఉన్న పిల్లలకు చదువు విలువ గురించి వివరించారు. ప్రతి చిన్నారికి విద్య, స్వేచ్ఛ, సురక్షిత బాల్యం అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.