17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సిద్ధార్థలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

15-11-2025 12:48 AM

ముకరంపుర, నవంబరు 14 (విజయ క్రాంతి): నగరంలోని మంకమ్మతోట, భగత్నగర్, విద్యానగర్లోని సిద్ధార్థ విద్యాసంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు.

విద్యార్థులకు ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. వివిధ రకాల వస్త్రధారణతో విద్యార్థులు అలరించారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వష శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులుపాల్గొన్నారు.