23 June, 2026 | 11:04 AM

Breaking News

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •   గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు   •  

భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలు

18-04-2025 12:38 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 17 :పరిశ్రమల 54వ జాతీయ భద్రత వారోత్సవాల ముగిం పు వేడుకలను గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ఎపిటోరియా యూనిట్-2 పరిశ్రమలో గురువారం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏ ర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పరిశ్రమ  భద్రతకు సంబంధిం చిన పరికరాలను సమకూర్చుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ హెడ్ శ్రీధర్ సూరత్, సేఫ్టీ వైస్ ప్రెసిడెంట్ తపస్ సాహ్, పరిశ్రమ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.