12 March, 2026 | 10:50 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి

29-07-2025 01:39 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, జులై 28 : అభాగ్యులకు అండగా భరోసాగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంఅన్నారు. సోమవారంనకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం  నకిరేకల్ మండలంలోని 93 మంది లబ్ధిదారులకు   ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం క్షయ బాధితులకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత  శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు నకిరెకంటి ఏసుపాదం, సీనియర్ నాయకులు పన్నాల రఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.