27 July, 2026 | 8:44 PM

Breaking News

పీఎంఈజీపీ రుణాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలి: బీజేపీ నేతల డిమాండ్   •   నూతన జిల్లా జడ్జికి ఘన స్వాగతం.. ఇన్‌చార్జి జడ్జికి వీడ్కోలు   •   తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఆకారపు జయమ్మ ఎన్నిక   •   గత ప్రభుత్వ అలసత్వం వల్లనే గ్రామంలో పరిశుభ్రత లోపించింది   •   సీఈఐఆర్ పోర్టల్‌తో మొబైల్ ఫోన్ల రికవరీ   •   డీఏ, పీఆర్సీ మంజూరు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం: పీఆర్టీయుటీఎస్   •   నర్సాపూర్ లో విత్తన మేళా   •   రహదారుల నిర్మాణంలో అడ్డంకిగా అటవీశాఖ   •   ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి   •   మధుసూదన చారి ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో చెప్పాలి   •  

అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి

29-07-2025 01:39 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, జులై 28 : అభాగ్యులకు అండగా భరోసాగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంఅన్నారు. సోమవారంనకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం  నకిరేకల్ మండలంలోని 93 మంది లబ్ధిదారులకు   ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం క్షయ బాధితులకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత  శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు నకిరెకంటి ఏసుపాదం, సీనియర్ నాయకులు పన్నాల రఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.