30 April, 2026 | 12:22 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

11-12-2025 11:52 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రయాంక గాంధీని కలిశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించినట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియా గాంధీకి వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎంతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ ఎంపీలు సోనియాతో భేటీ అయ్యారు.