9 April, 2026 | 5:18 PM

Breaking News

ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •  

సాయంత్రం మంత్రులతో సీఎం కీలక భేటీ

22-12-2025 11:34 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో(Command and Control Office) మంత్రులతో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాలవారీగా సమీక్ష, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముందని వర్గాలు తెలిపాయి. త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు‌, అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం మంత్రులతో చర్చించున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.