23-05-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 22 (విజ యక్రాంతి): పేదవారి వైద్య సౌకర్యం కొరకు అందించే ముఖ్యమంత్రి సహాయనిధిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం తన నివాసంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ని వివిధ మండలాలకు సంబంధించిన 40 చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అం దజేశారు. ఈ కార్యక్రమంలో కేరమేరి మాజీ జడ్పీటీసీ దుర్పతాబాయ్, ఆసిఫాబా ద్ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, నాయ కులు శంకరమ్మ , శ్రీధర్, ఆనంద్, అఫ్రోజ్ అలీ తదితరులు పాల్గోన్నారు.