30-09-2025 01:00:11 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ -29(విజయక్రాంతి)జిల్లా కలెక్టర్ ఎం హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు.జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం న గేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగు చ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశా రు.అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారు లు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కా ర్యక్రమంలో ఏఓ రాంరెడ్డి, అధికారులు తదితరులుపాల్గొన్నారు.