జర్నలిస్ట్ బాలకృష్ణ కుటుంబానికి పరామర్శ
26-12-2025 12:00 AM
మరిపెడ డిసెంబర్ 25 (విజయక్రాంతి)మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సి పాలిటీ కేంద్రంసీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ సతీమణి సరిత ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతుంది. విషయం తెలుసున్న జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి కలిగిన కారణాలు అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన చికిత్స అందించాలని సూచించి ఆర్థిక సహా యం అందజేశారు. ఆయన వెంట పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు దిగజర్ల శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ నాయకులు గంట్ల శ్రీని వాస్ రెడ్డి, కురవి మధు తదితరులు పాల్గొన్నారు.






