17 March, 2026 | 6:06 AM

పాఠశాలల నిర్వహణపై సమావేశం

19-07-2024 01:16 AM

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి) : త్వరలో ప్రభుత్వ పాఠశా లల ప్రధానోపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ  ఓ సమావేశం నిర్వ హించనుంది. పాఠశాలల నిర్వహణ, మధ్యాహ్న భోజనం అమలు, ఎన్‌రోల్‌మెంట్, విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై వారం రోజుల్లో సమావేశం నిర్వహించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, నిర్వహణ తీరుపై మార్గదర్శకాలను కూడా జారీ చేస్తామని పేర్కొన్నారు.