9 June, 2026 | 4:01 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం   •   పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం వనికిన జనం   •   ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు   •   వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత   •   ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •   విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్   •   గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్   •  

పాఠశాలల నిర్వహణపై సమావేశం

19-07-2024 01:16 AM

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి) : త్వరలో ప్రభుత్వ పాఠశా లల ప్రధానోపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ  ఓ సమావేశం నిర్వ హించనుంది. పాఠశాలల నిర్వహణ, మధ్యాహ్న భోజనం అమలు, ఎన్‌రోల్‌మెంట్, విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై వారం రోజుల్లో సమావేశం నిర్వహించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, నిర్వహణ తీరుపై మార్గదర్శకాలను కూడా జారీ చేస్తామని పేర్కొన్నారు.