23 June, 2026 | 5:23 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •  

కలెక్టర్ రాజర్షిషాకు అభినందనల వెల్లువ

25-04-2025 12:00 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాం తి): ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారాన్ని అందుకున్న కలెక్టర్ రాజర్షి షాని జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు. ఇటీవలే జిల్లా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో నార్నూర్ బ్లాక్ అస్పరెషనల్ ప్రోగ్రాం 2024 కు గాను జిల్లా కలెక్టర్ ఈ అవార్డుకు ఎంపికై ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ డే సందర్భంగాఅవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది గురువారం జిల్లా కలెక్టర్ ను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అం దజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివి ధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.