calender_icon.png 25 June, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నేతల సంబురాలు

25-06-2025 12:40:43 AM

చిగురుమామిడి, జూన్ 24(విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గానికి లా కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్ మంజూరు చేయడంపై మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, చిగురు మామిడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్రాంతానికి ఇంజినీరింగ్ కాలేజీ తీసుకురావడం, ఈ సంవత్సరం నుండే శాత వాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలుపడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఫోర్ లీడర్ గీకుడు రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి, హుస్నాబాద్ వ్యవసాయ డైరెక్టర్ ఎండి కుత్బుద్దీన్, మండల యువజన నాయకుడు బోయిని వేణుగోపాల్, గ్రామ శాఖ అధ్యక్షుడు పూజర్ వేణుగోపాల్ గౌడ్, ఎలగందుల లక్ష్మణ్, గాదపాక సునీల్, సంపత్ యాదవ్, వడియాల సంపత్ రెడ్డి, శివకుమార్, మండల ప్రధాన కార్యదర్శి పూల లచ్చిరెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శిలు మార్కరాజు, జిల్లెల రమేష్ ,మండల ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్, యూత్ నాయకులు బోయిని నరేష్ , చిట్టుమల్ల శ్రీనివాస్ , సీనియర్ నాయకులు అందే సురేష్, కవ్వం పెళ్లి సంజీవ్, భగవాన్ ప్రసాద్, మల్లారెడ్డి, బొమ్మగాని వెంకటేశ్వర్లు, పోలు శీను, కుమార్, రాజు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్‌ఎస్ యూ ఐ ఉపాధ్యక్షు డు పచ్చిమట్ల అజయ్ కుమార్ గౌడ్, మం డల ప్రధాన కార్యదర్శి అల్లెపు నాగరాజు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.