02-02-2026 05:06:51 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్కు ఇటీవల బదిలీపై వచ్చిన తహసీల్దార్ శ్రీనివాస్ ను సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నరసయ్య, నాయకులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి,నల్ల బాబు రెడ్డి, రాజేందర్,గుండంపెల్లి సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య,నాగార్జున రెడ్డి,నల్ల శీను,నత్తి రాము, నాశంతిరుపతి లు పాల్గొన్నారు.