15 June, 2026 | 8:44 PM

Breaking News

అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •  

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

19-07-2024 12:57 PM

కరీంనగర్: కరీంనగర్ లో రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు,మనకొండూర్ శాసనసభ సభ్యులు  డా.కవ్వంపల్లి సత్యయణరాయణను, స్థానిక ఆర్ఎన్ బీ వసతి గృహంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు,సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.