17 April, 2026 | 10:56 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కలుషితమవుతున్న త్రాగు నీరు

28-03-2025 04:50 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూరు మండల కేంద్రంలోని ఇందిరా కాలనీలో కలుషిత నీరు సరఫరా అవుతుంది. నీరు సరిగ్గా రాక పోవడం వల్ల త్రాగడానికి పనికి రావట్లేదని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ నీటిని త్రాగడం వల్ల అనారోగ్యంతో రోగాల పాలవుతున్నామన్నారు. ఎండా కాలంలో కూడా మురికి నీరు రెండు రోజులుగా నీటి కుళాయిలలో వస్తుండడంతో ప్రజలువృధాగావదిలేస్తున్నారు. ఇప్పటికైనా మరమత్తులు చేసి సరైన త్రాగు నీరు అందించాలని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.